ఒమన్లో వారసత్వ, చారిత్రక ప్రాంతాల పునఃప్రారంభం
- December 15, 2020
మస్కట్:రాయల్ కోర్ట్ ఎఫైర్స్ (ఆర్సిఎ) ఒమన్, నాలుగు చారిత్రక ప్రదేశాల్లో సందర్శకులకు ప్రవేశాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మస్కట్ గేట్ మ్యూజియం, అల్ మన్సౌర్ క్యాసిల్ (విలాయత్ ఆఫ్ రుస్తాగ్), హిస్న్ అల్ షుమౌఖ్ లైబ్రరీ అలాగే ఎంటర్టైన్మెంట్ సెంటర్ (విలాయత్ ఆఫ్ మనాహ్) పునఃప్రారంభం కానున్నాయి. కోవిడ్ 19 ప్రికాషన్స్ని సందర్శకులంతా తప్పక పాటించాల్సి వుంటుంది. మాస్క్లు లేనివారికి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించనివారికి ప్రవేశం లేదని ఆర్సిఎ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష