ఒమన్ లో వలస కార్మికుడి మృతి
- December 17, 2020
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఓ మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం పనిచేస్తోన్న కార్మికుడు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. 11 గంటలపాటు రెస్క్యూ టీమ్స్ పనిచేసి, కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. విలాయత్ ఆఫ్ అల్ ముదైబిలోని సమాద్ అల్ షాన్లోని ఓ ఫజలాజెష్లో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







