దీర్ఘకాలిక వ్యాధులు వున్న విద్యార్థులు క్యాంపస్కి వెళ్ళచ్చు
- December 17, 2020
దీర్ఘకాలిక వ్యాధుల తో వున్న అబుదాబీ స్కూల్ స్టూడెంట్స్, తిరిగి క్యాంపస్లకు వెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. జనవరి నుంచి ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి అథారిటీస్. అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్స్ (అడెక్), హెల్త్ అథారిటీస్తో ఈ మేరకు చర్చించడం జరిగింది. డాక్టర్ నుంచి తగిన లెటర్ మాత్రం ఆయా విద్యార్థులు తీసుకెళ్ళి, సంబంధిత అథారిటీస్కి సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







