దీర్ఘకాలిక వ్యాధులు వున్న విద్యార్థులు క్యాంపస్కి వెళ్ళచ్చు
- December 17, 2020
దీర్ఘకాలిక వ్యాధుల తో వున్న అబుదాబీ స్కూల్ స్టూడెంట్స్, తిరిగి క్యాంపస్లకు వెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. జనవరి నుంచి ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి అథారిటీస్. అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్స్ (అడెక్), హెల్త్ అథారిటీస్తో ఈ మేరకు చర్చించడం జరిగింది. డాక్టర్ నుంచి తగిన లెటర్ మాత్రం ఆయా విద్యార్థులు తీసుకెళ్ళి, సంబంధిత అథారిటీస్కి సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!







