దివ్యాంగుల సాంస్కృతిక ఉత్సవం..
- December 19, 2020
వేగేశ్న పౌండేషన్, ఇండియా అమెరికా, వ్యాలీ వేదిక అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో 19 డిసెంబర్ 2020 భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల నుంచి దివ్యాంగుల సాంస్కృతిక ఉత్సవం అంతర్జాలంలో జరగనున్నదని శిరోమణి డా.వంశీ రామరాజు,శారద కాశీ వఝల తెలియజేశారు.. దివ్యాంగ కళాకారులలో నిబిడీకృతమై ఉన్న కళలను వెలికి తీయాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.. ఈ ఉత్సవంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రముఖ రంగస్థల నటి పద్మావతి, సత్యవాడ సూర్య కుమారి,ధనుంజయ్, బి.వి.నాగలక్ష్మి, సాయి బ్రిజేన్, అరుణ్ కుమార్, ఏడుకొండలు పాల్గొంటారు.







తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







