దివ్యాంగుల సాంస్కృతిక ఉత్సవం..
- December 19, 2020
వేగేశ్న పౌండేషన్, ఇండియా అమెరికా, వ్యాలీ వేదిక అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో 19 డిసెంబర్ 2020 భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల నుంచి దివ్యాంగుల సాంస్కృతిక ఉత్సవం అంతర్జాలంలో జరగనున్నదని శిరోమణి డా.వంశీ రామరాజు,శారద కాశీ వఝల తెలియజేశారు.. దివ్యాంగ కళాకారులలో నిబిడీకృతమై ఉన్న కళలను వెలికి తీయాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.. ఈ ఉత్సవంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రముఖ రంగస్థల నటి పద్మావతి, సత్యవాడ సూర్య కుమారి,ధనుంజయ్, బి.వి.నాగలక్ష్మి, సాయి బ్రిజేన్, అరుణ్ కుమార్, ఏడుకొండలు పాల్గొంటారు.







తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







