కువైట్ ఎయిర్పోర్ట్ చేరుకున్న కోవిడ్ 19 వ్యాక్సిన్
- December 23, 2020
కువైట్ సిటీ:కోవిడ్ 19 వ్యాక్సిన్కి సంబంధించి తొలి షిప్మెంట్ ఈ రోజు ఉదయం కువైట్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఈ వారాంతంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి చెందిన 400 మందికి పైగా ఉద్యోగులు వ్యాక్సినేషన్ ప్రాసెస్కి సంబంధించి ట్రెయినింగ్ ఉద్యోగులు శిక్షణ పొందారు. ఫస్ట్ స్టేజ్ వ్యాక్సినేషన్ని హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, అందునా 65 ఏళ్ళు పైబడినవారికి ఇవ్వనున్నట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బాసిల్ అల్ సబా గతంలోనే వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా వుంటే, 73,000 మంది ఇప్పటికే వ్యాక్సినేషన్ కోసం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రీ-రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









