కువైట్ ఎయిర్పోర్ట్ చేరుకున్న కోవిడ్ 19 వ్యాక్సిన్
- December 23, 2020
కువైట్ సిటీ:కోవిడ్ 19 వ్యాక్సిన్కి సంబంధించి తొలి షిప్మెంట్ ఈ రోజు ఉదయం కువైట్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఈ వారాంతంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి చెందిన 400 మందికి పైగా ఉద్యోగులు వ్యాక్సినేషన్ ప్రాసెస్కి సంబంధించి ట్రెయినింగ్ ఉద్యోగులు శిక్షణ పొందారు. ఫస్ట్ స్టేజ్ వ్యాక్సినేషన్ని హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, అందునా 65 ఏళ్ళు పైబడినవారికి ఇవ్వనున్నట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బాసిల్ అల్ సబా గతంలోనే వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా వుంటే, 73,000 మంది ఇప్పటికే వ్యాక్సినేషన్ కోసం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రీ-రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







