కువైట్ ఎయిర్పోర్ట్ చేరుకున్న కోవిడ్ 19 వ్యాక్సిన్
- December 23, 2020
కువైట్ సిటీ:కోవిడ్ 19 వ్యాక్సిన్కి సంబంధించి తొలి షిప్మెంట్ ఈ రోజు ఉదయం కువైట్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఈ వారాంతంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి చెందిన 400 మందికి పైగా ఉద్యోగులు వ్యాక్సినేషన్ ప్రాసెస్కి సంబంధించి ట్రెయినింగ్ ఉద్యోగులు శిక్షణ పొందారు. ఫస్ట్ స్టేజ్ వ్యాక్సినేషన్ని హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, అందునా 65 ఏళ్ళు పైబడినవారికి ఇవ్వనున్నట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బాసిల్ అల్ సబా గతంలోనే వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా వుంటే, 73,000 మంది ఇప్పటికే వ్యాక్సినేషన్ కోసం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రీ-రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







