వలసదారుల కోసం ఎలక్ట్రానిక్ వీసా ఎక్స్టెన్షన్
- December 24, 2020
సౌదీ: వలసదారుల వీసా ఎలక్ట్రానిక్ ఎక్స్టెన్షన్ని సౌదీ అరేబియా ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమాన రాకపోకల్లో తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వలసదారులు, తమ రెసిడెన్సీ ఐడెంటిఫికేషన్ అలాగే ఎగ్జిట్-రిటర్న్ వీసా రెన్యువల్ని ఎలక్ట్రానిక్ విధానంలో తగిన ఫీజు చెల్లించి అజీల్ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని సౌదీ వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు