వలసదారుల కోసం ఎలక్ట్రానిక్ వీసా ఎక్స్టెన్షన్
- December 24, 2020
సౌదీ: వలసదారుల వీసా ఎలక్ట్రానిక్ ఎక్స్టెన్షన్ని సౌదీ అరేబియా ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమాన రాకపోకల్లో తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వలసదారులు, తమ రెసిడెన్సీ ఐడెంటిఫికేషన్ అలాగే ఎగ్జిట్-రిటర్న్ వీసా రెన్యువల్ని ఎలక్ట్రానిక్ విధానంలో తగిన ఫీజు చెల్లించి అజీల్ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని సౌదీ వెల్లడించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







