వ్యాక్సినేషన్ పై పుకార్లని ఖండించిన ఆరోగ్య శాఖ
- December 24, 2020
బహ్రెయిన్: ఓ పౌరుడు వ్యాక్సినేషన్ కారణంగా చనిపోయాడంటూ వస్తున్న పుకార్లను ఆరోగ్య శాఖ కొట్టి పారేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ తరహా దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అథారిటీస్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పౌరులు అలాగే నివాసితుల హెల్త్ కేర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, ప్రజల ప్రాణాల్ని అత్యంత విలువైనవిగా భావిస్తామని ఈ మేరకు మినిస్ట్రీ తేల్చి చెప్పింది. సంబంధిత రెగ్యులేటరీ అథారిటీస్ అన్ని విషయాల్నీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే హెల్త్ ప్రొసిడ్యూర్స్ విషయంలో న్ణియాలు తీసుకోవడం జరుగుతుందని, అత్యంత క్షేమకరమైనవాటికే బహ్రెయిన్లో అనుమతి వుంటుందని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







