క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ లీడర్స్‌

- December 25, 2020 , by Maagulf
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ లీడర్స్‌

యూఏఈ‌:యూఏఈ లీడర్స్‌ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, అబుధాబి క్రౌన్‌ ప్రిన్స్‌ అలాగే యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలిపారు.షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌, ట్విట్టర్‌ ద్వారా క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. యూఏఈ అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com