క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ లీడర్స్
- December 25, 2020
యూఏఈ:యూఏఈ లీడర్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ అలాగే యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలిపారు.షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, ట్విట్టర్ ద్వారా క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. యూఏఈ అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









