తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసిన కుమారుడి అరెస్ట్
- December 28, 2020_1609159771.jpg)
కువైట్ సిటీ:తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. సల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత తల్లిదండ్రుల్లో తండ్రి వయసు 60 ఏళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్ ద్వారా తన ఆవేదనను బాధిత తండ్రి వెల్లగక్కుకున్నారు. వెంటనే పోలీసులు బాధిత వ్యక్తి ఇంటికి వెళ్ళి, అతని కుమారుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడైన కొడుకు, డ్రగ్స్ మత్తులో వున్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. నార్కోటిక్స్ కొనుగోలుకు తాను డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపై తన కుమారుడు దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం