సైబరాబాద్ కమిషనరేట్ 2020 క్రైమ్ రివ్యూ...
- December 29, 2020హైదరాబాద్:2020 సంవత్సరం మరో మూడు రోజులో ముగుస్తుండటంతో సైబరాబాద్ కమిషనరేట్ క్రైమ్ రివ్యూ తెలిపారు సీపీ సజ్జనార్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2020 లో 6.65 శాతం క్రైమ్ రేట్ పెరిగింది. సైబర్ క్రైమ్ నేరాలు 135 % పెరిగాయి. ఆర్థిక నేరాలు 42 % పెరిగాయి. హత్యలు, హత్యాయత్నాలు 8 శాతం తగ్గాయి. దోపిడీలు, చోరీలు గత ఏడాది తో పిలిస్తే 12 శాతం తగ్గాయి.
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 625 కేసులు నమోదు అయ్యాయి. అంటే గత ఏడాది పోలిస్తే 22.7 శాతం తగ్గాయి . మహిళలు వేధింపులకు సంబంధించి 2302 కేసులు నమోదు కాగా గత ఏడాది తో పోలిస్తే 18.66 శాతం తగ్గాయి. చిన్న పిల్లలు పై వేదింపులు 559 కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈఏడాది 76 మర్డర్ కేసులు నమోదయ్యాయి. అంటే గత ఏడాది తో పోలిస్తే 25 శాతం తగ్గినట్లు సజ్జనార్ తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?