సైబరాబాద్ కమిషనరేట్ 2020 క్రైమ్ రివ్యూ...
- December 29, 2020
హైదరాబాద్:2020 సంవత్సరం మరో మూడు రోజులో ముగుస్తుండటంతో సైబరాబాద్ కమిషనరేట్ క్రైమ్ రివ్యూ తెలిపారు సీపీ సజ్జనార్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2020 లో 6.65 శాతం క్రైమ్ రేట్ పెరిగింది. సైబర్ క్రైమ్ నేరాలు 135 % పెరిగాయి. ఆర్థిక నేరాలు 42 % పెరిగాయి. హత్యలు, హత్యాయత్నాలు 8 శాతం తగ్గాయి. దోపిడీలు, చోరీలు గత ఏడాది తో పిలిస్తే 12 శాతం తగ్గాయి. 
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 625 కేసులు నమోదు అయ్యాయి. అంటే గత ఏడాది పోలిస్తే 22.7 శాతం తగ్గాయి . మహిళలు వేధింపులకు సంబంధించి 2302 కేసులు నమోదు కాగా గత ఏడాది తో పోలిస్తే 18.66 శాతం తగ్గాయి. చిన్న పిల్లలు పై వేదింపులు 559 కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈఏడాది 76 మర్డర్ కేసులు నమోదయ్యాయి. అంటే గత ఏడాది తో పోలిస్తే 25 శాతం తగ్గినట్లు సజ్జనార్ తెలిపారు.

తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









