నేపాల్లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం
- February 21, 2016నేపాల్లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5గా నమోదైంది. లమ్జంగ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో అటు బిహార్లోనూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్లో నేపాల్, బిహార్లలో సంభవించిన భూకంపం ధాటికి 2580 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు