రామ్గోపాల్వర్మ విజయవాడకు...
- February 21, 2016ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ ఈనెల 26న విజయవాడకు వెళ్లనున్నారు. తెలుగులో తన ఆఖరి చిత్రంగా 'వంగవీటి'ని రూపొందిస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 30 ఏళ్ల కిందటి బెజవాడ పరిస్థితులను వర్మ ఈ చిత్రంలో చూపించనున్నారు. అయితే ఈ సినిమా కథకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునేందుకు తాను విజయవాడ వెళ్లి పలువురిని కలవనున్నట్లు వర్మ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు