నేపాల్లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం
- February 21, 2016
నేపాల్లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5గా నమోదైంది. లమ్జంగ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో అటు బిహార్లోనూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్లో నేపాల్, బిహార్లలో సంభవించిన భూకంపం ధాటికి 2580 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









