నేపాల్లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం
- February 21, 2016నేపాల్లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5గా నమోదైంది. లమ్జంగ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో అటు బిహార్లోనూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్లో నేపాల్, బిహార్లలో సంభవించిన భూకంపం ధాటికి 2580 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..