నేపాల్‌లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం

- February 21, 2016 , by Maagulf
నేపాల్‌లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం

 నేపాల్‌లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5గా నమోదైంది. లమ్‌జంగ్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో అటు బిహార్‌లోనూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్‌లో నేపాల్‌, బిహార్‌లలో సంభవించిన భూకంపం ధాటికి 2580 మంది మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com