పలు వైద్య కేంద్రాలను పరిశీలించిన ఆరోగ్య మంత్రి
- February 22, 2016పలు వైద్య కేంద్రాలను ఆరోగ్య మంత్రి ఆదివారం పరిశీలించారు.8000 మంది ప్రజలకు వైద్య సేవలందిస్తున్న బుధియ తీర ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్య మంత్రి ఫఎక బింట్ సైద అల్ సలెహ్ పరిశీలనా నిమిత్తం సందర్శించారు. మంత్రితో పాటు స్థానిక పార్లమెంటరీ సభ్యులు హమద్ అల్ దాసరి పాల్గొన్నారు.అలాగే బుధియ లోనే 29 వేల మందికి ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మరొక ఆరోగ్య కేంద్రాన్ని వీరు సందర్శించారు. వీరితోపాటు ఆరోగ్య కేంద్రాల డైరక్టర్ సీమా జైనల్ ఆరోగ్యమంత్రితో కలిసి బార్బర్లోని 46 వేలమంది ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న షేఖ్ జబెర్ అల్ సబహ్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వసతి గృహాలను పరిశీలించారు. అలాగే వివిధ వార్డులలోని పరిశీలించి ఆరోగ్య సేవలను గూర్చి వాకబు చేశారు. ఈ సందర్భంగా రోగుల నుంచి వినతి పత్రాలను పరిశీలించారు. ఆసుపత్రిలో త్వరలో ఎక్స్ రే విభాగాలను ప్రారంబించనున్నట్లు మంత్రి తెలిపారు
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









