20 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు
- January 04, 2021
యూఏఈ:భారతదేశానికి చెందిన వ్యక్తి 20 మిలియన్ దిర్హాముల ప్రైజ్ మనీని బిగ్ టికెట్ డ్రాలో గెలుచుకున్నారు.అబుధాబిలో ఈ డ్రా నిర్వహించారు. అబ్దుస్సలామ్ ఎన్వి ఈ ఏడాది ర్యాఫిల్ డ్రా తొలి విజేతగా నిలిచారు. 323601 టిక్కెట్ను ఆయన డిసెంబర్ 29న కొనుగోలు చేయగా, ఆ టిక్కెట్కి బంపర్ ప్రైజ్ దక్కింది. కాగా, అబ్దుస్సలామ్ ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లలో ఒకటి అందుబాటులో లేకపోగా, ఇంకొకటి తప్పు నెంబర్గా తేలింది. అతన్ని కనుగొనేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. లక్కీ విన్నర్ ఆచూకీ కనుగొనేందుకు కమ్యూనిటీ మెంబర్స్ సహకరించాలని నిర్వాహకులు విజ్నప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









