20 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు
- January 04, 2021
యూఏఈ:భారతదేశానికి చెందిన వ్యక్తి 20 మిలియన్ దిర్హాముల ప్రైజ్ మనీని బిగ్ టికెట్ డ్రాలో గెలుచుకున్నారు.అబుధాబిలో ఈ డ్రా నిర్వహించారు. అబ్దుస్సలామ్ ఎన్వి ఈ ఏడాది ర్యాఫిల్ డ్రా తొలి విజేతగా నిలిచారు. 323601 టిక్కెట్ను ఆయన డిసెంబర్ 29న కొనుగోలు చేయగా, ఆ టిక్కెట్కి బంపర్ ప్రైజ్ దక్కింది. కాగా, అబ్దుస్సలామ్ ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లలో ఒకటి అందుబాటులో లేకపోగా, ఇంకొకటి తప్పు నెంబర్గా తేలింది. అతన్ని కనుగొనేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. లక్కీ విన్నర్ ఆచూకీ కనుగొనేందుకు కమ్యూనిటీ మెంబర్స్ సహకరించాలని నిర్వాహకులు విజ్నప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









