ఎలక్ట్రానిక్ సర్వీసులను సస్పెండ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్
- January 04, 2021
మస్కట్:సాంకేతిక సమస్య కారణంగా ఎలక్ట్రానిక్ సర్వీసులను మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సస్పెండ్ చేసింది. తలెత్తిన సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







