ఎలక్ట్రానిక్ సర్వీసులను సస్పెండ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్
- January 04, 2021
మస్కట్:సాంకేతిక సమస్య కారణంగా ఎలక్ట్రానిక్ సర్వీసులను మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సస్పెండ్ చేసింది. తలెత్తిన సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







