గల్ఫ్ దేశాల సమాఖ్య లో 2018 నుంచి 5 శాతం విలువ ఆధారిత పన్ను విధింపు
- February 22, 2016
ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్న గల్ఫ్ దేశాల సమాఖ్య లో ఆదాయం పెంచుకొనేందుకు 2018 నుంచి 5 శాతం విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ ) విధింపు దిశలో అడుగులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ) డైరక్టర్ క్రిస్తనే లోగార్డే ఒక ప్రకటనలో తెలియచేస్తూ , గల్ఫ్ దేశాల సమాఖ్య తమ తమ దేశాలలో ఆదాయంను పెంచుకొనేందుకు ఆస్తి మరియు ఎక్సైజే పన్నులు, కార్పరేట్ ఆదాయ పన్నులు నుండి విలువ ఆధారిత పన్ను విధింపు ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







