బహ్రెయిన్ లో బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయుల అరెస్ట్
- January 07, 2021
మనామా:బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితులు ముగ్గురు 34 నుంచి 45ఏళ్ల మధ్య వయస్కులు అని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. వారి నుంచి BD2,300 విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు బిల్డింగ్ గోడను బద్ధలు కొట్టి కన్నం వేయగా...మిగిలిన ఇద్దరు చోరీకి సహాయపడినట్లు వివరించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష