బహ్రెయిన్ లో బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయుల అరెస్ట్
- January 07, 2021మనామా:బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితులు ముగ్గురు 34 నుంచి 45ఏళ్ల మధ్య వయస్కులు అని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. వారి నుంచి BD2,300 విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు బిల్డింగ్ గోడను బద్ధలు కొట్టి కన్నం వేయగా...మిగిలిన ఇద్దరు చోరీకి సహాయపడినట్లు వివరించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ