విగ్రహాల ధ్వంసం వ్యవహారం...ఏపీ డీజీపీ కామెంట్స్
- January 13, 2021అమరావతి:విగ్రహాల ధ్వంసం వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదంగా మారింది. అయితే, ఈ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.. రామతీర్థం ప్రధాన ఆలయంలో ఏమీ జరగలేదన్న ఆయన.. గుట్టపై ఉన్న విగ్రహాన్నే ధ్వంసం చేశారన్నారు. సెప్టెంబర్లో అంతర్వేది ఘటన తర్వాత ఒక వర్గం అదేపనిగా ఆరోపణలు చేస్తుందన్నారు. తన సర్వీసులోనే ఎప్పుడూ ఇలాంటి మాటలు వినలేదన్నారు. పోలీసులకు కూడా కులాన్ని, మతాన్ని అండగడుతున్నారని విమర్శించారు. ఇక, ఏపీలో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, సత్యదూరమన్నారు డీజీపీ... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీస్శాఖ ఆలయాలకు భద్రత కల్పిస్తుందన్న ఆయన.. ఏపీలోని ఆలయాలకు కల్పిస్తున్న భద్రతను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ