విగ్రహాల ధ్వంసం వ్యవహారం...ఏపీ డీజీపీ కామెంట్స్
- January 13, 2021
అమరావతి:విగ్రహాల ధ్వంసం వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదంగా మారింది. అయితే, ఈ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.. రామతీర్థం ప్రధాన ఆలయంలో ఏమీ జరగలేదన్న ఆయన.. గుట్టపై ఉన్న విగ్రహాన్నే ధ్వంసం చేశారన్నారు. సెప్టెంబర్లో అంతర్వేది ఘటన తర్వాత ఒక వర్గం అదేపనిగా ఆరోపణలు చేస్తుందన్నారు. తన సర్వీసులోనే ఎప్పుడూ ఇలాంటి మాటలు వినలేదన్నారు. పోలీసులకు కూడా కులాన్ని, మతాన్ని అండగడుతున్నారని విమర్శించారు. ఇక, ఏపీలో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, సత్యదూరమన్నారు డీజీపీ... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీస్శాఖ ఆలయాలకు భద్రత కల్పిస్తుందన్న ఆయన.. ఏపీలోని ఆలయాలకు కల్పిస్తున్న భద్రతను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని తెలిపారు.
తాజా వార్తలు
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం
- 17,18 తేదీల్లో హైదరాబాద్లో బయో-ఆసియా సదస్సు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..









