కువైట్ లో ఎన్ టి ఆర్ జయంతి వేడుకలు
- May 29, 2015
ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గౌ.శ్రీ.కోడెల శివప్రసాద్ గారు అందరిని ఎంతో ఆప్యాయం గా పలకరించారు.అనంతరం ఎన్ టి ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి, కేక్ కట్ చేసారు. శివ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ ఎన్ టి ఆర్ గారితో ఆయనకు ఉన్న సంబంధాన్ని మరియు ఆయనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఎన్ టి ఆర్ గారి ఉన్నత లక్షణాలను సభలో వారికి వివరించారు. తన రాజకీయ జీవితం లో మహానాడు హాజరు కాక పోవటం కాస్తంత బాధ కరమయినను,కువైట్ లో టి డి పి వారు నిర్వహిస్తున్న ఈ మహానాడు కు ముఖ్య అతిధి గా విచ్చేయటం ఎంతో ఆనందం గా ఉందని చెప్పారు. పెద్ద సంక్య లో విచ్చేసిన తెలుగు తమ్ముళ్ళకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం విందు లో పాల్గుని కార్యకర్తల తో తెలుగు వారి సమస్యలని తెలుసుకున్నారు.

తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







