కువైట్ లో ఎన్ టి ఆర్ జయంతి వేడుకలు
- May 29, 2015
ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గౌ.శ్రీ.కోడెల శివప్రసాద్ గారు అందరిని ఎంతో ఆప్యాయం గా పలకరించారు.అనంతరం ఎన్ టి ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి, కేక్ కట్ చేసారు. శివ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ ఎన్ టి ఆర్ గారితో ఆయనకు ఉన్న సంబంధాన్ని మరియు ఆయనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఎన్ టి ఆర్ గారి ఉన్నత లక్షణాలను సభలో వారికి వివరించారు. తన రాజకీయ జీవితం లో మహానాడు హాజరు కాక పోవటం కాస్తంత బాధ కరమయినను,కువైట్ లో టి డి పి వారు నిర్వహిస్తున్న ఈ మహానాడు కు ముఖ్య అతిధి గా విచ్చేయటం ఎంతో ఆనందం గా ఉందని చెప్పారు. పెద్ద సంక్య లో విచ్చేసిన తెలుగు తమ్ముళ్ళకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం విందు లో పాల్గుని కార్యకర్తల తో తెలుగు వారి సమస్యలని తెలుసుకున్నారు.

తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







