పాక్‌-భారత్‌ రైలు పునరుద్ధరణ 25నుంచి

- February 23, 2016 , by Maagulf
పాక్‌-భారత్‌ రైలు పునరుద్ధరణ 25నుంచి

భారత్‌ రైలు పునరుద్ధరణ ఇస్లామాబాద్‌: భారత్‌-పాక్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసులను ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 25 నుంచి ప్రారంభించనున్నట్టు పాక్‌ రైల్వే ఇవాళ ప్రకటనచేసింది. హర్యానాలో జాట్ల ఆందోళన కారణంగా ఈ రైలు సర్వీసు నిలిపివేసిన సంగతి తెలిసిందే.. జాట్ల ఆందోళన ముగియటంతో ఇపుడు మళ్లీ పునరుద్ధరిస్తున్నారు. కాగా రెండు దేశాల మధ్య రోడ్డు మార్గంలో బస్సు సర్వీసులు ఎపుడన్నదీ భారత్‌నుంచి వివరణ వచ్చిన తర్వాత తెలుస్తుందని పాక్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com