పాక్-భారత్ రైలు పునరుద్ధరణ 25నుంచి
- February 23, 2016
భారత్ రైలు పునరుద్ధరణ ఇస్లామాబాద్: భారత్-పాక్ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులను ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 25 నుంచి ప్రారంభించనున్నట్టు పాక్ రైల్వే ఇవాళ ప్రకటనచేసింది. హర్యానాలో జాట్ల ఆందోళన కారణంగా ఈ రైలు సర్వీసు నిలిపివేసిన సంగతి తెలిసిందే.. జాట్ల ఆందోళన ముగియటంతో ఇపుడు మళ్లీ పునరుద్ధరిస్తున్నారు. కాగా రెండు దేశాల మధ్య రోడ్డు మార్గంలో బస్సు సర్వీసులు ఎపుడన్నదీ భారత్నుంచి వివరణ వచ్చిన తర్వాత తెలుస్తుందని పాక్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







