పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన భారత ప్రభుత్వం..
- January 15, 2021
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన వారికి ఈ అవార్డులను అందిస్తారు. ప్రముఖంగా సోషల్ వర్క్, మెడిసిన్, విద్య, ఆర్ట్, పర్యావరణం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పదిహేను మందికి పద్మశ్రీ ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు ఈ విధంగా ఉన్నారు.
జగదీష్ లాల్ అహుజ – పంజాబ్ (సోషల్ వర్క్), రహిబాయి సోమపోపెర్- మహారాష్ట్ర ( ఆర్గానిక్ వ్యవసాయం), ముజిక్కల్ పంకజాక్షి-కేరళ ( ఆర్ట్), మొహమ్మాద్ షరీఫ్- యూపీ(సోషల్ వర్క్- ఉచిత అంత్యక్రియలు), రవికన్నన్- అస్సాం ( మెడిసిన్), హరేకల హజబ్బా- కర్ణాటక( సోషల్ వర్క్-విద్య), ఉషా చౌమార్- రాజస్థాన్ ( సోషల్ వర్క్-శానిటేషన్), తులసి గౌడ- కర్ణాటక( సోషల్ వర్క్-పర్యావరణం), అబ్దుల్ జాబ్బర్-మధ్యప్రదేశ్ (సోషల్ వర్క్- సేవ), ఎస్ రామకృష్ణన్-తమిళ్ నాడు (సోషల్ వర్క్-దివ్యాంగ్), యోగి ఏరాన్- ఉత్తరాఖండ్ ( మెడిసిన్), మున్నా మాస్టర్- రాజస్థాన్( ఆర్ట్- భజన్స్), సుందరం వర్మ- రాజస్థాన్( సోషల్ వర్క్- పర్యావరణం), రాధా మోహన్ మరియు సబర్ మాటి- ఒడిశా ( ఆర్గానిక్ వ్యవసాయం), సత్యనారాయన్ ముండయూర్ -అరుణాచల్ ప్రదేశ్ ( సోషల్ వర్క్- విద్య) మొదలగు వారు ఉన్నారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు