పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన భారత ప్రభుత్వం..
- January 15, 2021
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన వారికి ఈ అవార్డులను అందిస్తారు. ప్రముఖంగా సోషల్ వర్క్, మెడిసిన్, విద్య, ఆర్ట్, పర్యావరణం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పదిహేను మందికి పద్మశ్రీ ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు ఈ విధంగా ఉన్నారు.
జగదీష్ లాల్ అహుజ – పంజాబ్ (సోషల్ వర్క్), రహిబాయి సోమపోపెర్- మహారాష్ట్ర ( ఆర్గానిక్ వ్యవసాయం), ముజిక్కల్ పంకజాక్షి-కేరళ ( ఆర్ట్), మొహమ్మాద్ షరీఫ్- యూపీ(సోషల్ వర్క్- ఉచిత అంత్యక్రియలు), రవికన్నన్- అస్సాం ( మెడిసిన్), హరేకల హజబ్బా- కర్ణాటక( సోషల్ వర్క్-విద్య), ఉషా చౌమార్- రాజస్థాన్ ( సోషల్ వర్క్-శానిటేషన్), తులసి గౌడ- కర్ణాటక( సోషల్ వర్క్-పర్యావరణం), అబ్దుల్ జాబ్బర్-మధ్యప్రదేశ్ (సోషల్ వర్క్- సేవ), ఎస్ రామకృష్ణన్-తమిళ్ నాడు (సోషల్ వర్క్-దివ్యాంగ్), యోగి ఏరాన్- ఉత్తరాఖండ్ ( మెడిసిన్), మున్నా మాస్టర్- రాజస్థాన్( ఆర్ట్- భజన్స్), సుందరం వర్మ- రాజస్థాన్( సోషల్ వర్క్- పర్యావరణం), రాధా మోహన్ మరియు సబర్ మాటి- ఒడిశా ( ఆర్గానిక్ వ్యవసాయం), సత్యనారాయన్ ముండయూర్ -అరుణాచల్ ప్రదేశ్ ( సోషల్ వర్క్- విద్య) మొదలగు వారు ఉన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







