పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన భారత ప్రభుత్వం..
- January 15, 2021
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన వారికి ఈ అవార్డులను అందిస్తారు. ప్రముఖంగా సోషల్ వర్క్, మెడిసిన్, విద్య, ఆర్ట్, పర్యావరణం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పదిహేను మందికి పద్మశ్రీ ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు ఈ విధంగా ఉన్నారు.
జగదీష్ లాల్ అహుజ – పంజాబ్ (సోషల్ వర్క్), రహిబాయి సోమపోపెర్- మహారాష్ట్ర ( ఆర్గానిక్ వ్యవసాయం), ముజిక్కల్ పంకజాక్షి-కేరళ ( ఆర్ట్), మొహమ్మాద్ షరీఫ్- యూపీ(సోషల్ వర్క్- ఉచిత అంత్యక్రియలు), రవికన్నన్- అస్సాం ( మెడిసిన్), హరేకల హజబ్బా- కర్ణాటక( సోషల్ వర్క్-విద్య), ఉషా చౌమార్- రాజస్థాన్ ( సోషల్ వర్క్-శానిటేషన్), తులసి గౌడ- కర్ణాటక( సోషల్ వర్క్-పర్యావరణం), అబ్దుల్ జాబ్బర్-మధ్యప్రదేశ్ (సోషల్ వర్క్- సేవ), ఎస్ రామకృష్ణన్-తమిళ్ నాడు (సోషల్ వర్క్-దివ్యాంగ్), యోగి ఏరాన్- ఉత్తరాఖండ్ ( మెడిసిన్), మున్నా మాస్టర్- రాజస్థాన్( ఆర్ట్- భజన్స్), సుందరం వర్మ- రాజస్థాన్( సోషల్ వర్క్- పర్యావరణం), రాధా మోహన్ మరియు సబర్ మాటి- ఒడిశా ( ఆర్గానిక్ వ్యవసాయం), సత్యనారాయన్ ముండయూర్ -అరుణాచల్ ప్రదేశ్ ( సోషల్ వర్క్- విద్య) మొదలగు వారు ఉన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







