భారత్ లో కరోనా కేసుల వివరాలు...
- January 15, 2021
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ్యాప్తంగా గత 24 గంటల్లో 15,590 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో 191 మంది కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోగా.. 15,975 మంది కరోనాబారినపడి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,27,683కు చేరుకోగా... ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,01,62,738 మంది కోలుకున్నారు.. ఇక, కరోనాతో 1,51,918 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,13,027 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ. కాగా, ఓ దశలో దాదాపు లక్ష వరకు చేరిన రోజువారీ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి... 12 వేల వరకు వచ్చాయి.. కానీ, మళ్లీ అప్పుడప్పుడు పెరుగుతూ.. కరోనా మీటర్ పైకి కదులుతూనే ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







