ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ

- January 18, 2021 , by Maagulf
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ

హైదరాబాద్‌: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 25వ వర్ధంతి ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుమారులైన బాలకృష్ణ, రామకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు, టిడిపి కార్యకర్తలు అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com