ప్రతి 7 రోజులకు కోవిడ్-19 పిసిఆర్ టెస్ట్ తప్పనిసరి
- January 18, 2021
యూఏఈ:యూఏఈ మినిస్ట్రీస్ అలాగే ఫెడరల్ గవర్నమెంట్ డిపార్టుమెంట్లకు చెందిన ఉద్యోగులంతా 7 రోజులకు ఓసారి కోవిడ్ 19 పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉద్యోగులు ఎవరైతే కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారో, వారికి ఈ నిబంధన వర్తించదు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







