ప్రతి 7 రోజులకు కోవిడ్-19 పిసిఆర్ టెస్ట్ తప్పనిసరి
- January 18, 2021యూఏఈ:యూఏఈ మినిస్ట్రీస్ అలాగే ఫెడరల్ గవర్నమెంట్ డిపార్టుమెంట్లకు చెందిన ఉద్యోగులంతా 7 రోజులకు ఓసారి కోవిడ్ 19 పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉద్యోగులు ఎవరైతే కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారో, వారికి ఈ నిబంధన వర్తించదు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ