రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన వైకాపా అధినేత జగన్
- February 23, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి విజ్ఞప్తి చేసినట్లు వైకాపా అధినేత జగన్ తెలిపారు. న్యూదిల్లీలో రాష్ట్రపతితో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తులపట్ల రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. తమ వినతులపై సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







