అక్రమ నివాసితుల సంఖ్య 180,000
- January 19, 2021కువైట్ సిటీ:దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారి సంఖ్య 180,000కి చేరింది. విజయవంతంగా అమ్నెస్టీని నిర్వహించినప్పటికీ అక్మ నివాసితులతో సమస్యలు ఎదురవుతూనే వున్నాయి. 35 దేశాలకు విమానాల్ని రద్దు చేయడంతో సమస్య తీవ్రతరమవుతోంది. 2500 మంది మాత్రమే తమ స్టేటస్ని మార్చుకోవడానికి ముందుకొచ్చారు. ఈ గ్రేస్ పీరియడ్ 31 జనవరితో ముగియనుంది. రెగ్యులర్ తనిఖీలకు కొంత విరామం ఇవ్వడంతో అక్రమ నివాసితుల సంఖ్య 130,000 నుంచి 180,000కి పెరిగింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్