భారత్ లో కరోనా కేసుల వివరాలు

- January 19, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. దేశ్యాప్తంగా గత 24 గంటల్లో 10,064 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో 137 మంది కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోగా.. 17,411 మంది కరోనాబారినపడి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,81,837 కు చేరుకోగా... ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,02,28,753 మంది కోలుకున్నారు.. ఇక, కరోనాతో 1,52,556 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,00,528 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com