మరో వారం పాటు ఒమన్ ల్యాండ్ బోర్డర్ మూసివేత
- January 25, 2021మస్కట్:ఒమన్ మరో వారం పాటు తమ ల్యాండ్ బోర్డర్లను మూసివేయనుంది. ఫిబ్రవరి 1 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం ల్యాండ్ బోర్డర్లను ఒమన్, కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో మూసివేసిన సంగతి తెలిసిందే. సుల్తానేట్లో మాస్కులు తప్పనిసరి చేయడంతోపాటు, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సిందిగా ఇంకోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!