ఏ.పీ: సిఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశం...
- January 25, 2021అమరావతి: ఏ.పీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో అత్యవసర సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి, డీజీపీ, ఏజీ శ్రీరాంలు సమావేశం హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత లభించింది. ఎన్నికలు నిర్వహిస్తే ఎలా నిర్వహించాలి, సెక్యూరిటీ పరమైన సమస్యలు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఇక ఇదిలా ఉంటె, రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖా సెక్రటరీకి లేఖ రాసింది. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రబలగాలు కావాలని కోరింది. ఒకవేళ కేంద్ర హోంశాఖ కనుక అంగీకరించి బలగాలను పంపితే ప్రభుత్వానికి కొంతమేర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA