షిఖా అమీనా బింట్ సౌద్ బహ్వాన్ దాతృత్వం..
- January 26, 2021మస్కట్:గల్ఫ్ లో ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన షిఖా అమీనా బింట్ సౌద్ బహ్వాన్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒమన్ లోని దక్షిణ షార్కియాలోని జలాన్ బని బు హసన్ ఆసుపత్రిని విస్తరించడానికి బహ్వాన్ RO500,929 విరాళం ఇచ్చారు. ఈ నిధులతో ఆస్పత్రిలో అత్యవసర విభాగాన్ని మరింతగా విస్తరించనున్నట్లు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ కార్యాలయం వెల్లడించింది. ప్రజలకు వైద్య సేవలను మెరుగు పరిచేలా ఆస్పత్రి విస్తరణకు RO500,929 విరాళం ఇచ్చిన బహ్వాన్ ను ఆరోగ్యశాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్