ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- January 27, 2021ఒమాన్: వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2021 ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. కెజి 1 నుంచి 9 వరకు అడ్మిషన్లు లభిస్తాయి. ఇండియన్ స్కూల్స్ ఆఫ్ ఒమన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం సెంట్రలైజ్డ్ అడ్మనిస్ట్రేషన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇండియన్ స్కూల్ బౌషర్, ఇండియ్ స్కూల్ మస్కట్, ఇండియన్ స్కూల్ దర్సయిత్, ఇండియన్ స్కూల్ అల్ వాడి అల్ కబిర్, ఇండియన్ స్కూల్ అల్ ఘుబ్రా, ఇండియన్ స్కూల్ అల్ జీబ్ మరియు ఇండియన్ స్కూల్ మాబెలాలలో అడ్మిషన్లు లభిస్తాయి. కరోనా పాండమిక్ నేపథ్యంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. ఇండియన్ స్కూల్స్ ఒమన్ వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ