కరోనా వేరియంట్...మూతబడ్డ స్కూల్స్..
- January 27, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రెస్టారెంట్లు మరియు కేఫ్ లలో భోజన సేవలను నిలిపివేయటమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను మూడు వారాల పాటు రిమోట్ లెర్నింగ్ కు మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కొరోనావైరస్ యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం తెలిపింది.
కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్ను మంత్రిత్వ శాఖ గుర్తించింది, ఇది ఏ రకమైనది అని చెప్పకుండానే తాజా నిర్ణయాలు ఆదివారం నుంచి అమల్లోకి వస్తాయి అంటూ ప్రకటించింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







