అత్యవసర వాహనాలకు దారివ్వకపోతే 3,000 దిర్హాముల జరీమానా
- January 29, 2021_1611914685.jpg)
యూఏఈ:వాహనదారులు, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే 3,000 దిర్హాముల జరీమానా విధిస్తామని తాజాగా అబుదాబీ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. దారి ఇవ్వని వాహనాల్ని 30 రోజులపాటు జప్తు చేయడం కూడా జరుగుతుంది. సదరు వాహనదారుడికి ఆరు బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తారు. ప్రమాదాలు, ఇతర అత్యవసర విషయాల్లో సాయం కోసం ఎమర్జన్సీ వెహికిల్స్ నడిపేవారు, ట్రాఫిక్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ క్రమంలో సాయం పొందాల్సినవారికి సకాలంలో సాయం అందకుండా పోతోందని అధికారులు తెలిపారు. దీన్ని సామాజిక బాధ్యతగా భావించి, ప్రతి ఒక్కరూ ఎమర్జన్సీ వెహికిల్స్కి సహకరించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష