అత్యవసర వాహనాలకు దారివ్వకపోతే 3,000 దిర్హాముల జరీమానా
- January 29, 2021
యూఏఈ:వాహనదారులు, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే 3,000 దిర్హాముల జరీమానా విధిస్తామని తాజాగా అబుదాబీ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. దారి ఇవ్వని వాహనాల్ని 30 రోజులపాటు జప్తు చేయడం కూడా జరుగుతుంది. సదరు వాహనదారుడికి ఆరు బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తారు. ప్రమాదాలు, ఇతర అత్యవసర విషయాల్లో సాయం కోసం ఎమర్జన్సీ వెహికిల్స్ నడిపేవారు, ట్రాఫిక్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ క్రమంలో సాయం పొందాల్సినవారికి సకాలంలో సాయం అందకుండా పోతోందని అధికారులు తెలిపారు. దీన్ని సామాజిక బాధ్యతగా భావించి, ప్రతి ఒక్కరూ ఎమర్జన్సీ వెహికిల్స్కి సహకరించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







