అత్యవసర వాహనాలకు దారివ్వకపోతే 3,000 దిర్హాముల జరీమానా
- January 29, 2021
యూఏఈ:వాహనదారులు, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే 3,000 దిర్హాముల జరీమానా విధిస్తామని తాజాగా అబుదాబీ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. దారి ఇవ్వని వాహనాల్ని 30 రోజులపాటు జప్తు చేయడం కూడా జరుగుతుంది. సదరు వాహనదారుడికి ఆరు బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తారు. ప్రమాదాలు, ఇతర అత్యవసర విషయాల్లో సాయం కోసం ఎమర్జన్సీ వెహికిల్స్ నడిపేవారు, ట్రాఫిక్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ క్రమంలో సాయం పొందాల్సినవారికి సకాలంలో సాయం అందకుండా పోతోందని అధికారులు తెలిపారు. దీన్ని సామాజిక బాధ్యతగా భావించి, ప్రతి ఒక్కరూ ఎమర్జన్సీ వెహికిల్స్కి సహకరించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







