'ఖిలాడి'లో అనసూయ
- February 03, 2021
హైదరాబాద్:రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ఖిలాడి'. రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుల్లితెర యాంకర్ అనసూయ ఈ సినిమాలో నటిస్తుంది. కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. తాజాగా అనసూయ షూటింగ్లో పాల్గొన్నట్లు చిత్రబందం తెలియజేసింది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







