ఫేక్ వయాగ్రా పిల్స్ అమ్మకం: ఫార్మసిస్టుకి 5,000 దిర్హాముల జరీమానా
- February 04, 2021
యూఏఈ:ఓ ఫార్మసిస్టు ఫేక్ వయాగ్రా పిల్స్ విక్రయిస్తున్న నేపథ్యంలో దుబాయ్ కోర్టు సదరు ఫార్మసిస్టుకి 5,000 దిర్హాముల జరీమానా విధించింది. నిందితుడ్ని అరబ్ జాతీయుడిగా గుర్తించారు. ఆరోగ్యానికి హానికరమైన ఫేక్ డ్రగ్స్ నిందితుడు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







