ఫేక్ వయాగ్రా పిల్స్ అమ్మకం: ఫార్మసిస్టుకి 5,000 దిర్హాముల జరీమానా
- February 04, 2021
యూఏఈ:ఓ ఫార్మసిస్టు ఫేక్ వయాగ్రా పిల్స్ విక్రయిస్తున్న నేపథ్యంలో దుబాయ్ కోర్టు సదరు ఫార్మసిస్టుకి 5,000 దిర్హాముల జరీమానా విధించింది. నిందితుడ్ని అరబ్ జాతీయుడిగా గుర్తించారు. ఆరోగ్యానికి హానికరమైన ఫేక్ డ్రగ్స్ నిందితుడు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







