అబాండన్డ్ కార్లను సీజ్ చేసిన మస్కట్ మునిసిపాలిటీ
- February 05, 2021
మస్కట్:పబ్లిక్ ప్రాంతాల్లో వదిలివేయబడ్డ అబాండన్డ్ కార్లను మస్కట్ మునిసిపాలిటీ సీజ్ చేయడం జరిగింది. ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. పలు రోడ్లు అలాగే పబ్లిక్ స్క్వేర్లలో అబాండన్డ్ కార్లను సీజ్ చేశామని, బౌషర్ విలాయత్లో ఈ చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. వాహన యజమానులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుందనీ, అయినా స్పందించని పక్షంలో వాహనాల్ని స్వాధీనం చేసుకుంటామని అధికారులు వివరించారు. అబాండన్డ్ కార్ల ద్వారా పబ్లిక్ అప్పియరెన్స్ దెబ్బతింటోందన్నది మునిసిపాలిటీ వాదన.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







