క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఖచ్చితమైన భద్రతా తనిఖీలు
- February 08, 2021
కువైట్ సిటీ:ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని యాక్టివిటీస్ రాత్రి 8 గంటలకు బంద్ చేసేలా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఖచ్చితమైన రీతిలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్త్ కండిషన్స్ మానిటరింగ్ కమిటీ, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటుందని అథారిటీ పేర్కొంది. హెడ్ ఆఫ్ ది ఫీల్డ్ టీమ్స్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఫత్తాహ్ అల్ అలి మాట్లాడుతూ, 25 బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయని, అత్యంత ఖచ్చితత్వంతో ఈ బృందాలు తనిఖీల్ని నిర్వహిస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









