క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఖచ్చితమైన భద్రతా తనిఖీలు
- February 08, 2021
కువైట్ సిటీ:ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని యాక్టివిటీస్ రాత్రి 8 గంటలకు బంద్ చేసేలా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఖచ్చితమైన రీతిలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్త్ కండిషన్స్ మానిటరింగ్ కమిటీ, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటుందని అథారిటీ పేర్కొంది. హెడ్ ఆఫ్ ది ఫీల్డ్ టీమ్స్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఫత్తాహ్ అల్ అలి మాట్లాడుతూ, 25 బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయని, అత్యంత ఖచ్చితత్వంతో ఈ బృందాలు తనిఖీల్ని నిర్వహిస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం







