చైనా దేశస్థుల ఆట కట్టించిన సైబరాబాద్ పోలీస్...
- February 08, 2021
హైదరాబాద్:మల్టిలెవల్ మార్కెటింగ్ పేరు తో భారీ మోసానికి పాల్పడిన చైనా దేశస్థుల ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.బాధితుల పిర్యాదు మేరకు కేసును సీరియస్ గా తీసుకున్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పొలీసులు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 వేల మందిని మోసం చేసి 50 కోట్లు వసూళ్లు చేసింది ఈ చైనా బృందం.

అయితే ఈ మోసాలకు పాల్పడుతున్న ముగ్గరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా... మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసిన ఆ ముగ్గురిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్.ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కమీషనర్ తెలిపారు.

తాజా వార్తలు
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..









