చైనా దేశస్థుల ఆట కట్టించిన సైబరాబాద్ పోలీస్...
- February 08, 2021
హైదరాబాద్:మల్టిలెవల్ మార్కెటింగ్ పేరు తో భారీ మోసానికి పాల్పడిన చైనా దేశస్థుల ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.బాధితుల పిర్యాదు మేరకు కేసును సీరియస్ గా తీసుకున్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పొలీసులు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 వేల మందిని మోసం చేసి 50 కోట్లు వసూళ్లు చేసింది ఈ చైనా బృందం.

అయితే ఈ మోసాలకు పాల్పడుతున్న ముగ్గరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా... మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసిన ఆ ముగ్గురిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్.ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కమీషనర్ తెలిపారు.

తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







