కోవిడ్ 19: రస్ అల్ ఖైమాలో వెడ్డింగ్, ఈవెంట్ హాల్స్ మూసివేత
- February 11, 2021
రస్ అల్ ఖైమా:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో వెడ్డింగ్ మరియు ఈవెంట్ హాల్స్ని మూసివేస్తూ రస్ అల్ ఖైమా నిర్ణయం తీసుకుంది.ఫిబ్రవరి 10 నుంచి రస్ అల్ ఖైమాలో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని రస్ అల్ ఖైమా ఎకనమిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది. మార్చి 5 వరకు ఈ నిబంధనలు అమల్లో వుంటాయి.ఫ్యామిలీ మరియు సోషల్ గేదరింగ్స్ నిమిత్తం 10 మందికి, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తూ రస్ అల్ ఖైమా నిర్ణయం ప్రకటించిన విషయం విదితమే.కాగా, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సి వుంటుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









