కోవిడ్ 19: రస్ అల్ ఖైమాలో వెడ్డింగ్, ఈవెంట్ హాల్స్ మూసివేత
- February 11, 2021
రస్ అల్ ఖైమా:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో వెడ్డింగ్ మరియు ఈవెంట్ హాల్స్ని మూసివేస్తూ రస్ అల్ ఖైమా నిర్ణయం తీసుకుంది.ఫిబ్రవరి 10 నుంచి రస్ అల్ ఖైమాలో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని రస్ అల్ ఖైమా ఎకనమిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది. మార్చి 5 వరకు ఈ నిబంధనలు అమల్లో వుంటాయి.ఫ్యామిలీ మరియు సోషల్ గేదరింగ్స్ నిమిత్తం 10 మందికి, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తూ రస్ అల్ ఖైమా నిర్ణయం ప్రకటించిన విషయం విదితమే.కాగా, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సి వుంటుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







