తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 11, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ తగ్గాయి.ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 146 కరోనా కేసులు నమోదుకాగా...118 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,96,134 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,92,696 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,1,825 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.వీరిలో 765 మంది ఐసోలేషన్ లో ఉన్నారు.ఇక తెలంగాణలో కరోనాతో ఒక్కరు కూడా మృతి చెందా లేదు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1613కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









