తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 11, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ తగ్గాయి.ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 146 కరోనా కేసులు నమోదుకాగా...118 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,96,134 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,92,696 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,1,825 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.వీరిలో 765 మంది ఐసోలేషన్ లో ఉన్నారు.ఇక తెలంగాణలో కరోనాతో ఒక్కరు కూడా మృతి చెందా లేదు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1613కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







