కోవిడ్ 19: రస్ అల్ ఖైమాలో వెడ్డింగ్, ఈవెంట్ హాల్స్ మూసివేత
- February 11, 2021
రస్ అల్ ఖైమా:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో వెడ్డింగ్ మరియు ఈవెంట్ హాల్స్ని మూసివేస్తూ రస్ అల్ ఖైమా నిర్ణయం తీసుకుంది.ఫిబ్రవరి 10 నుంచి రస్ అల్ ఖైమాలో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని రస్ అల్ ఖైమా ఎకనమిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది. మార్చి 5 వరకు ఈ నిబంధనలు అమల్లో వుంటాయి.ఫ్యామిలీ మరియు సోషల్ గేదరింగ్స్ నిమిత్తం 10 మందికి, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తూ రస్ అల్ ఖైమా నిర్ణయం ప్రకటించిన విషయం విదితమే.కాగా, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సి వుంటుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష