ఒమన్ వచ్చే ప్రయాణీకులకు ఇకపై హోం క్వారంటైన్ వుండదు
- February 11, 2021
మస్కట్:సుప్రీం కమిటీ, ఇకపై ఒమన్ వచ్చే ప్రయాణీకులకు హోం క్వారంటైన్ వుండదని స్పష్టం చేసింది. ఆ స్థానంలో తప్పనిసరి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది సుప్రీం కమిటీ. హోం ఐసోలేషన్ విషయంలో కమిటెడ్గా ఆయా వ్యక్తులు వుండడంలేదనీ, ఈ కారణంగా తప్పనిసరి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిబంధనను అమల్లోకి తెస్తున్నట్లు సుప్రీం కమిటీ పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







