ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించిన కెఎస్ఇ
- February 11, 2021
కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ ఫైసల్ అల్ అట్టల్ మాట్లాడుతూ, ఐదుగురు భారతీయులకు సంబంధించిన ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించినట్లు తెలిపారు. సంస్థకు సంబంధించిన సంతకం అలాగే సీల్ ఫోర్జింగ్ చేయబడినట్లు గుర్తించామని అన్నారు. నిందితులైన ఐదుగురు భారతీయుల్లో ముగ్గరు దేశం విడిచి వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రిఫర్ చేయడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష