ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించిన కెఎస్ఇ
- February 11, 2021
కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ ఫైసల్ అల్ అట్టల్ మాట్లాడుతూ, ఐదుగురు భారతీయులకు సంబంధించిన ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించినట్లు తెలిపారు. సంస్థకు సంబంధించిన సంతకం అలాగే సీల్ ఫోర్జింగ్ చేయబడినట్లు గుర్తించామని అన్నారు. నిందితులైన ఐదుగురు భారతీయుల్లో ముగ్గరు దేశం విడిచి వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రిఫర్ చేయడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!









