ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించిన కెఎస్ఇ
- February 11, 2021
కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ ఫైసల్ అల్ అట్టల్ మాట్లాడుతూ, ఐదుగురు భారతీయులకు సంబంధించిన ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించినట్లు తెలిపారు. సంస్థకు సంబంధించిన సంతకం అలాగే సీల్ ఫోర్జింగ్ చేయబడినట్లు గుర్తించామని అన్నారు. నిందితులైన ఐదుగురు భారతీయుల్లో ముగ్గరు దేశం విడిచి వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రిఫర్ చేయడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







