ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించిన కెఎస్ఇ

- February 11, 2021 , by Maagulf
ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించిన కెఎస్ఇ

కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ ఫైసల్ అల్ అట్టల్ మాట్లాడుతూ, ఐదుగురు భారతీయులకు సంబంధించిన ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించినట్లు తెలిపారు. సంస్థకు సంబంధించిన సంతకం అలాగే సీల్ ఫోర్జింగ్ చేయబడినట్లు గుర్తించామని అన్నారు. నిందితులైన ఐదుగురు భారతీయుల్లో ముగ్గరు దేశం విడిచి వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రిఫర్ చేయడం జరిగింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com