ప్రతి 100 మందిలో 49.56% మందికి వ్యాక్సిన్..ప్రకటించిన యూఏఈ

- February 13, 2021 , by Maagulf
ప్రతి 100 మందిలో 49.56% మందికి వ్యాక్సిన్..ప్రకటించిన యూఏఈ

యూఏఈ:యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నట్లు జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అధికార విభాగం వెల్లడించింది. ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో 49,01,795 మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపింది.అంటే యూఏఈలోని ప్రతి వంద మందిలో 49.56 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని గణాంకాలు వివరించింది. ఇదిలాఉంటే..గడిచిన 24 గంటల్లో కింగ్డమ్ పరిధిలో 1,09,587 మంది పౌరులు, ప్రవాసీయులకు వ్యాక్సిన్ అందించినట్లు తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com