ప్రతి 100 మందిలో 49.56% మందికి వ్యాక్సిన్..ప్రకటించిన యూఏఈ
- February 13, 2021
యూఏఈ:యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నట్లు జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అధికార విభాగం వెల్లడించింది. ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో 49,01,795 మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపింది.అంటే యూఏఈలోని ప్రతి వంద మందిలో 49.56 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని గణాంకాలు వివరించింది. ఇదిలాఉంటే..గడిచిన 24 గంటల్లో కింగ్డమ్ పరిధిలో 1,09,587 మంది పౌరులు, ప్రవాసీయులకు వ్యాక్సిన్ అందించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







