పీసీఆర్ టెస్ట్ ప్రత్యామ్నాయ లాలజల నమూనాలతో కోవిడ్ పరీక్ష
- February 14, 2021
అబుధాబి:ఎంపిక చేసిన నిర్దేశిత వర్గాల ప్రజలకు కోవిడ్ టెస్టు ప్రక్రియలో మార్పులు చేసింది అబుధాబి ఆరోగ్య శాఖ. ప్రధానంగా నాలుగు వర్గాల ప్రజలకు పీసీఆర్ టెస్టుకు ప్రత్యామ్నాయంగా లాలజల నమూనాల సేకరణ ద్వారా కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది. 12 ఏళ్లలోపు పిల్లలకు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి, ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి, ముసలివాళ్లకు కోవిడ్ నిర్ధారణ పరీక్ష కోసం లాలజల నమూనాలను సేకరించాలని పేర్కొంది. ముక్కు నుంచి నమూనాల సేకరణ కంటే..లాలజల నమూన సేకరణ సునాయసమని, అంతేకాకుండా కోవిడ్ ను ముందస్తుగా గుర్తించటంలోనూ మరింత ఖచ్చితంగా నిర్ధఠారించటంలోనూ లాలజల నమూనాతో కోవిడ్ పరీక్ష నిర్వహించటం ఉత్తమ మార్గమని అబుధాబి ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







