తెలుగు రాష్ట్రాలకు నిధులు విడుదల...
- February 15, 2021
న్యూ ఢిల్లీ:జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి మరోసారి పరిహారం విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.స్పెషల్ బారోయింగ్ ఫ్లాన్లో భాగంగా రాష్ట్రాలకు ఇప్పటి వరకు 95వేల కోట్ల పరిహారం విడుదల చేసింది.16వ విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి 5 వేల కోట్లు రిలీజ్ చేసింది.ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రూ.1703.56 కోట్లు,ఏ.పీకు రూ.2167.20 కోట్ల పరిహారం విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. కాగా, కరోనాతో కుదేలైన రాష్ట్రాలను ఆదుకోవాలని రాష్ట్రాలను కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







