ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- February 15, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది..రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,834 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 30 మందికి పాజటివ్‌గా తేలింది. కరోనాబారినపడి కృష్ణా జిల్లాలో మరొకరు మృతిచెందారు.ఇక, ఇదే సమయంలో 69 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,899కి చేరుకోగా.. రికవరీ కేసులు 8,81,041కు పెరిగాయి.కరోనాతో ఇప్పటి వరకు 7,163 మంది మృతిచెందా.. ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని..ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,35,65,062 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com